Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : నిజాం కళాశాలలో నిర్మించిన మహిళా హాస్టల్లో పూర్తిస్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. బషీర్ బాగ్ చౌరస్తా లో బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Reporter
Telugu Rekha Media