Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లోని అటవీ మంత్రిత్వ శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో ఎకో టూరిజం పాలసీ పై సమావేశం ప్రారంభమైంది. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ఎకో టూరిజం కన్సల్టెటివ్ కమిటి మెంబర్ రాహుల్ బొజ్జా, పిసిసిఎఫ్ డోబ్రియాల్, పిసిసిఎఫ్(వైల్డ్ లైఫ్) పర్గెయిన్, పిసిసిఎఫ్(కంపా) సువర్ణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ రావు, డిఎఫ్ఓలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media