Telugu Rekha Media - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతు గూడెం తండాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మాలోతు రవి అనే వ్యక్తి గత వారం క్రితం తన అత్త చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి, తిరిగి వస్తున్న క్రమంలో సంగెం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో రవి మృతి చెందాడు. తన భర్త మరణ విషయం తెలుసుకున్న సరిత బావిలో పడి మృతి చెందింది.
Admin
Telugu Rekha Media