Saturday, 13 June 2026 12:51:24 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి...

-- జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్.

Date : 29 July 2024 09:33 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉందని ప్రజలందరూ జగ్రత్తగా ఉండాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల అర్బన్ మండలం లోని శంకులపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ పరిసరాల పరిశుభ్రత పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప వైద్యాధికారి మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో అనవసర నీటి నిలువలు ఉన్నచో దోమల వృద్ధి జరుగునని వాటి ద్వారా విష జ్వరాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయిని ఈ సందర్భంగా తెలిపారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు వేడి నీటిని చల్లార్చి తగలన్నారు పరిసర ప్రాంతాల్లో వర్ష కారణంగా నీటినిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు గ్రామాల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అన్నారు వ్యాధుల పట్ల అనుమానం వస్తే వెంటనే డాక్టర్ కు సంప్రదించాలన్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాల్లో వెళ్ళొద్దన్నారు. వర్షాకాలం వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపవైద్యాధికారి అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :