Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ : AKVR JR. AND DEGREE COLLEGE ప్రాంగణంలో 2002-2004 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయసమ్మేళనం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ తెలుగు ఉపన్యాసుకులు శ్రీధర్ల కుమారస్వామికి విద్యార్థిని విద్యార్థులు కలిసి సన్మానం చేయడం జరిగినది. తదనంతరం వారియొక్క స్మృతులను గుర్తుచేసుకొని విద్యార్థులకు అనుభవాలు పంచినారు. తదానంతరం విద్యార్థిని విద్యార్థులు కూడా వారి వారి తీపి గుర్తులు గుర్తుచేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు V. గోవర్ధన్, E. చిరంజీవి, G. అశోక్, B. రమేష్, B. స్వాతి, A. రమ్య, P. నవ్య, K. రజిత,L. స్నేహలత మరియు CH. అనూష పాల్గొని ఇట్టి కార్యక్రమంను విజయవంతం చేశారు.
Admin
Telugu Rekha Media