Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండరాదని పోలీసులు ప్రకటించారు. పోలీస్ చట్టం అతిక్రమించినచో చట్టపరమైన చర్యలని హెచ్చరించారు. రహదారులపై,ముఖ్య కూడల్లపై పోలీసులు పహారా కాస్తున్నారు. మహబూబాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కెకన్ అన్నారు.
Admin
Telugu Rekha Media