Telugu Rekha Media - రాష్ట్రీయం / విశాఖపట్నం : ఉమ్మడి విశాఖ జిల్లా స్ధానిక సంస్థలఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విశాఖపట్నం లో వారి స్వగృహం నందు తెలిపిన వైస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు కలిసి వారికి పూల బొకే అందచేసి శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పైల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది పేద ప్రజలు వైసీపీ కి పూర్వ వైభవానికి తొలి విజయం అన్నారు. చట్ట సభల్లో ఆంధ్ర ప్రజల, రాష్ట్ర భవిష్యత్తుపై ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ తన గళం, వాణి వినిపించాలని, పేదల పక్షాన పోరాటం అవసరమని,పేదలకు గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందించడానికి కృషిచేయాలని అన్నారు.
Reporter
Telugu Rekha Media