Thursday, 30 July 2026 01:20:27 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

గోపన్ పల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తైన ప్రారంభించకపోవటంపై కేటీఆర్ ఆగ్రహం...

- సీఎం కు ఢిల్లీకి చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరగటం ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా ? , -- వెంటనే గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించా

Date : 12 July 2024 08:35 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : హైదరాబాద్ లోని గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కేవలం దీన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుంది. గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించేందుకు సీఎం సమయం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఢిల్లీ చుట్టు షటిల్ సర్వీస్ లు చేయటానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్ల చుట్టు తిరగటంలోనే బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వెంటనే గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ప్రజలే ఆ ఫ్లై ఓవర్ ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: