Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / వరంగల్ : వరంగల్ ఎంజీఎం లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఎంజీఎం క్యాజువాలిటీ ముందు నాలుగు రోజుల పసిగుడ్డును పట్టుకొచ్చి తిన్న కుక్కలు, ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తిసుకువచ్చాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కుక్కలు శిశువును సగం వరకు పీక్కు తినడంతో ఆడన, మగ శిశువ గుర్తుపట్టలేకుండా ఉంది. శిశువు మ్రుతదేహాన్ని ఎం జీ ఎం మార్చురీ లో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న నగర ఏసీపి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Reporter
Telugu Rekha Media